Back to feed
పురాతన ముండేశ్వరి దేవి ఆలయం
Sonia Singh Jun 08, 2026 11:54 AM అల్ ఇండియా 7 viewsabout 7 hours ago

బీహార్లోని ముండేశ్వరి దేవి ఆలయం భారతదేశంలోనే అత్యంత పురాతనమైనది. క్రీ.శ. 108 నాటి ఈ క్షేత్రంలో ఇప్పటికీ నిరంతరం పూజలు జరుగుతున్నట్లు ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) పేర్కొంది.
దీనిని శివ-శక్తి ఆలయం అని కూడా పిలుస్తారు. ఇక్కడ ముండేశ్వరి దేవితో పాటు ఐదు ముఖాల మహిమాన్విత శివలింగం కొలువై ఉంది. 51 శక్తి పీఠాలలో ఒకటిగా ఈ ఆలయం ప్రసిద్ధి చెందింది.
Comments
Loading comments...



