వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్లో అనుమానాస్పదంగా మృతిచెందిన చిలకలూరిపేటకు చెందిన ఆషా మృతదేహాన్ని ప్రియుడు సుల్తాన్ అంబులెన్స్లో తీసుకొచ్చి పరారయ్యాడు. పోలిరెడ్డిపాలెం వద్ద వాహనం వదిలి వెళ్లడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సుల్తాన్ లొంగిపోయాడు. మృతురాలి కుటుంబ సభ్యుల ఆరోపణల నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...
