Back to feed
వంద రోజుల్లో మూసీ ప్రక్షాళన
Sonia Singh Jun 07, 2026 8:14 PM హైదరాబాద్ 9 viewsabout 21 hours ago

మల్కాజిగిరి జిల్లాలో రూ.1,511 కోట్ల విలువైన భారీ అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఇందులో నూతన మున్సిపల్ కార్యాలయం, ఏఓసీ ప్రత్యామ్నాయ రోడ్లు, టీకేఆర్ జంక్షన్ ఫ్లైఓవర్, 100 పడకల ఆసుపత్రి ఉన్నాయి. ‘క్యూర్-1’ యాప్ను కూడా ప్రారంభించారు.
పేదలకు అన్యాయం జరగకుండా, వంద రోజుల్లో మూసీ ప్రక్షాళన ఫేజ్-2 పనులు ప్రారంభిస్తామని, నాగోల్-శంషాబాద్ మెట్రో విస్తరణ చేపడతామని సీఎం స్పష్టం చేశారు.
Comments
Loading comments...



