Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రీల్స్‌ చూస్తోందని హత్య

Follow Udayam Digital on Google
పవని రెడ్డి Aug 08, 2026 8:26 AM ఆల్ ఇండియా క్రైమ్
రీల్స్‌ చూస్తోందని హత్య - Udayam Digital
బెంగళూరులో రీల్స్ చూస్తోందనే కోపంతో రీమాకుమారిని భర్త ధీరజ్ కుమార్ గొంతు నులిమి హత్య చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని బీహార్‌లో అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.

Comments

G
Loading comments...