Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

మరో నీట్ విద్యార్థి ఆత్మహత్య: కేంద్రంపై కాంగ్రెస్ తీవ్ర ధ్వజం!

Follow Udayam Digital on Google
Sonal Mehrotra Jun 16, 2026 4:58 PM ఆల్ ఇండియా వైరల్ వార్తలు
మరో నీట్ విద్యార్థి ఆత్మహత్య: కేంద్రంపై కాంగ్రెస్ తీవ్ర ధ్వజం! - Udayam Digital
​'క్షమించండి.. నేను చాలా దూరం వెళ్లిపోతున్నా' అంటూ ఒక సూసైడ్ నోట్ రాసి రాజస్థాన్‌లో ఉమేశ్(22) అనే మరో నీట్ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడటం తీవ్ర కలకలం రేపింది. ఈ దారుణ ఘటనపై కాంగ్రెస్ పార్టీ తాజాగా అధికారికంగా స్పందిస్తూ బీజేపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. ​బీజేపీ అవినీతిమయ వ్యవస్థే విద్యార్థుల కలలను కల్లలు చేస్తూ వారిని చంపుతోందని, లీకేజీ బాధ్యులపై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడింది.

Comments

G
Loading comments...