వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

'క్షమించండి.. నేను చాలా దూరం వెళ్లిపోతున్నా' అంటూ ఒక సూసైడ్ నోట్ రాసి రాజస్థాన్లో ఉమేశ్(22) అనే మరో నీట్ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడటం తీవ్ర కలకలం రేపింది. ఈ దారుణ ఘటనపై కాంగ్రెస్ పార్టీ తాజాగా అధికారికంగా స్పందిస్తూ బీజేపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది.
బీజేపీ అవినీతిమయ వ్యవస్థే విద్యార్థుల కలలను కల్లలు చేస్తూ వారిని చంపుతోందని, లీకేజీ బాధ్యులపై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడింది.
Comments
Loading comments...
