వార్తలకు తిరిగి వెళ్లండి

బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే కఠిన చర్యలు తప్పవని బిక్కవోలు ఎస్సై రవిచంద్ర కుమార్ హెచ్చరించారు. బిక్కవోలు మండలంలోని వివిధ ప్రాంతాల్లో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న ఐదుగురిని వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారిపై కేసులు నమోదు చేశారు. మద్యం సేవించి వాహనాలు నడిపిన, వాహన నిబంధనలు పాటించకపోయినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Comments
Loading comments...
