Back to feed
రోడ్డు ప్రమాదంలో దంపతుల మృతి
Rohit Singh Jun 08, 2026 5:37 AM కాకినాడ 10 viewsabout 13 hours ago

కాకినాడ జిల్లా గొల్లప్రోలు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తునికి చెందిన జూ రెడ్డి వెంకటరమణ, అరుణకుమారి దంపతులు మృతి చెందారు. శుభకార్యానికి వెళ్లి వస్తుండగా వెనుక నుంచి వచ్చిన లారీ వీరి బైక్ను ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో భర్త అక్కడికక్కడే మరణించగా, భార్య ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసింది. డ్రైవర్ పరారీలో ఉండగా, పోలీసులు కేసు నమోదు చేశారు.
Comments
Loading comments...



