Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఒడిశాలో ఇంజనీర్ల బాగోతం

Follow Udayam Digital on Google
Priya Jun 17, 2026 4:50 PM ఆల్ ఇండియాజాతీయ
ఒడిశాలో ఇంజనీర్ల బాగోతం - Udayam Digital
తమకు నచ్చిన చోటికి బదిలీలు పొందేందుకు ఒడిశాకు చెందిన ఇద్దరు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు డిప్యూటీ స్పీకర్ సంతకాన్ని, అధికారిక లెటర్‌హెడ్‌ను ఫోర్జరీ చేసి దొరికిపోయారు. దీనిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. నిందితుల్లో ఒకరైన లక్ష్మణ్ హెంబ్రమ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకోగా, పరారీలో ఉన్న మరొక ఇంజనీర్ మోనాలిసా బెహెరా కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనపై డిప్యూటీ స్పీకర్ కార్యాలయం ఫిర్యాదు మేరకు కఠిన చర్యలు తీసుకుంటున్నారు.

Comments

G
Loading comments...