Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆందోళనలో ప్రీతి జింటా ఏమైంది?

Follow Udayam Digital on Google
Rohit Singh Jun 18, 2026 10:09 AM ఆల్ ఇండియా వైరల్ వార్తలు
ఆందోళనలో ప్రీతి జింటా ఏమైంది? - Udayam Digital
భారత విభజన నాటి కఠిన పరిస్థితుల నేపథ్యంలో సన్నీ దేఒల్, ప్రీతి జింటా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న 'బట్వారా 1947' చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్లను చిత్రబృందం ఇన్‌స్టాలో విడుదల చేసింది. ఆందోళన నిండిన కళ్లతో ఉన్న ప్రీతి జింటా లుక్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. రాజ్‌కుమార్ సంతోషి దర్శకత్వంలో, ఆమిర్‌ఖాన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రం ఆగస్టు 14న విడుదల కానుంది. సవాళ్లను ఎదుర్కొని నిలిచిన వారి కథతో రాబోతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి.

Comments

G
Loading comments...