వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రేపు పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఎస్డీఎంఏ తెలిపింది. శ్రీకాకుళం, మన్యం, అల్లూరి, కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలకు వర్ష సూచన జారీ చేసింది.
మిగతా జిల్లాల్లో చెదురుమదురుగా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఉరుములు, మెరుపుల సమయంలో చెట్లు, పోల్స్, హోర్డింగ్స్ వద్ద నిలబడవద్దని సూచించింది.
Comments
Loading comments...
