Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

రేపు పిడుగులతో వర్షాలు: పలు జిల్లాలకు హెచ్చరిక

Follow Udayam Digital on Google
కిరణ్ కుమార్ Aug 06, 2026 9:10 PM పశ్చిమగోదావరి ఆంధ్రప్రదేశ్
రేపు పిడుగులతో వర్షాలు: పలు జిల్లాలకు హెచ్చరిక - Udayam Digital
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రేపు పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఎస్డీఎంఏ తెలిపింది. శ్రీకాకుళం, మన్యం, అల్లూరి, కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలకు వర్ష సూచన జారీ చేసింది. మిగతా జిల్లాల్లో చెదురుమదురుగా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఉరుములు, మెరుపుల సమయంలో చెట్లు, పోల్స్, హోర్డింగ్స్ వద్ద నిలబడవద్దని సూచించింది.

Comments

G
Loading comments...