వార్తలకు తిరిగి వెళ్లండి

వెదురుకుప్పం మండలం పెద్ద పోడు జేను గ్రామంలో చెంగా రెడ్డి ఆకస్మికంగా శనివారం మరణించారు.
విషయం తెలుసుకున్న మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి గారు స్థానిక నాయకులు తో కలిసి పెద్ద పోడు జేను గ్రామానికి వెళ్లి మృతి చెందిన చెంగా రెడ్డి మృతదేహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చి అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
Comments
Loading comments...
