Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎర్రక్క మృతదేహానికి నివాళులర్పించిన టిడిపి నాయకులు

Follow Udayam Digital on Google
Super Admin Jul 26, 2026 12:45 PM చిత్తూరురాజకీయాలు
ఎర్రక్క మృతదేహానికి నివాళులర్పించిన టిడిపి నాయకులు - Udayam Digital
వెదురుకుప్పం మండలం కోణంగిపల్లి గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నేత ఎం. సుబ్రహ్మణ్యం రెడ్డి తల్లి ఎర్రక్క కన్నుమూశారు. ఆమె భౌతికకాయానికి వెదురుకుప్పం టీడీపీ నేత మోహన్ మురళి, పార్లమెంట్ కార్యనిర్వాహక కార్యదర్శి చెంగల్రాయిరెడ్డి, నీటి సంఘం అధ్యక్షుడు ఈశ్వర్ రెడ్డి, ఏఎంసీ డైరెక్టర్, మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు వరప్రసాద్, మాజీ సర్పంచ్ విశ్వనాథ్ యాదవ్‌తో పాటు పలువురు పార్టీ నాయకులు నివాళులర్పించి, సుబ్ర

Comments

G
Loading comments...