వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖ ఉక్కు కర్మాగారంలో జరిగిన పేలుడులో ఎనిమిది మంది కార్మికులు మరణించడంపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) తీవ్రంగా స్పందించింది. దీనిపై ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది. మీడియా నివేదికల ఆధారంగా సుమోటోగా కేసు నమోదు చేసుకున్న కమిషన్, రెండు వారాల్లోగా ఈ ఘటనపై సమగ్ర నివేదికను అందజేయాలని ఆదేశించింది.
లిక్విడ్ స్టీల్తో నిండిన లాడిల్ పేలడం వల్ల ఈ భారీ ప్రమాదం జరిగింది. ఇది మానవ హక్కుల ఉల్లంఘన అని కమిషన్ పేర్కొంది.
Comments
Loading comments...
