Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉజ్జయిని చేరుకున్న సీజేఐ సూర్యకాంత్

Follow Udayam Digital on Google
రవళి దేవి Aug 07, 2026 10:37 PM ఆల్ ఇండియా జాతీయ
ఉజ్జయిని చేరుకున్న సీజేఐ సూర్యకాంత్ - Udayam Digital
భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) సూర్యకాంత్ శుక్రవారం సాయంత్రం ఇండోర్ విమానాశ్రయానికి చేరుకుని ఉజ్జయిని బయలుదేరారు. అక్కడ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్‌తో కలిసి జడ్జీల అతిథి గృహానికి భూమిపూజ కార్యక్రమంలో పాల్గొంటారు. శనివారం ఇండోర్‌లో జరిగే జడ్జీల వెస్ట్రన్ జోన్ ప్రాంతీయ సదస్సుకు ఆయన అధ్యక్షత వహించనున్నారు.

Comments

G
Loading comments...