వార్తలకు తిరిగి వెళ్లండి

ఢిల్లీలో ప్రైవేట్ యూనివర్సిటీల ఏర్పాటు, నియంత్రణకు చట్టబద్ధమైన వ్యవస్థ కల్పించే బిల్లుకు ఢిల్లీ కేబినెట్ ఆమోదం తెలిపిందని విద్యాశాఖ మంత్రి ఆశిష్ సూద్ వెల్లడించారు.
ఈ బిల్లును త్వరలో అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. బిల్లు అమల్లోకి వస్తే రాజధానిలో ప్రైవేట్ విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు ప్రత్యేక చట్టపరమైన వ్యవస్థ ఏర్పడనుంది.
Comments
Loading comments...
