Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డిమాండ్లు నెరవేరే వరకు ఆందోళన కొనసాగుతుంది

Follow Udayam Digital on Google
కిషోర్ కుమార్ Aug 07, 2026 10:42 PM ఆల్ ఇండియా జాతీయ
డిమాండ్లు నెరవేరే వరకు ఆందోళన కొనసాగుతుంది - Udayam Digital
రాంచీలో ఆందోళన చేస్తున్న జేపీఎస్సీ, జేఎస్సీఎస్సీ ఉద్యోగార్థుల ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వ నలుగురు మంత్రుల బృందంతో సమావేశమయ్యారు. JSSC-CGL పరీక్ష రద్దు, నియామక పరీక్షల అక్రమాలపై దర్యాప్తు వంటి డిమాండ్లను సీఎం హేమంత్ సోరెన్ దృష్టికి తీసుకెళ్తామని మంత్రులు హామీ ఇచ్చారని అభ్యర్థి రాజేష్ ప్రసాద్ తెలిపారు. డిమాండ్లు నెరవేరే వరకు ఆందోళన కొనసాగుతుందని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...