Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డేవిస్ కప్‌లో భారత్‌తో కొరియా పోరు

Follow Udayam Digital on Google
పవని రెడ్డి Aug 08, 2026 3:47 PM ఆల్ ఇండియా క్రీడలు
డేవిస్ కప్‌లో భారత్‌తో కొరియా పోరు - Udayam Digital
డేవిస్ కప్ క్వాలిఫయర్స్ రెండో రౌండ్‌లో భారత్‌తో తలపడేందుకు దక్షిణ కొరియా హార్డ్‌కోర్టును ఎంచుకుంది. సెప్టెంబర్ 18, 19 తేదీల్లో సియోల్‌లో ఈ పోరు జరగనుంది. ఫిబ్రవరిలో నెదర్లాండ్స్‌పై 3-2తో గెలిచి భారత్ రెండో రౌండ్‌కు చేరింది. కొరియా అర్జెంటీనాను 3-2తో ఓడించింది. విజేత నవంబర్‌లో జరిగే డేవిస్ కప్ ఫైనల్-8కు అర్హత సాధిస్తుంది.

Comments

G
Loading comments...