Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుజరాత్‌లో పట్టాలు తప్పిన ఖాళీ గూడ్స్‌ రైలు

Follow Udayam Digital on Google
హరిక శర్మ Aug 08, 2026 2:31 PM ఆల్ ఇండియా జాతీయ
గుజరాత్‌లోని అమ్రేలి జిల్లా రాజులా స్టేషన్‌ సమీపంలో పీపావావ్‌ పోర్టు నుంచి వస్తున్న ఖాళీ గూడ్స్‌ రైలు పట్టాలు తప్పింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు ఘటనాస్థలికి చేరుకున్నారు. క్రేన్ల సాయంతో పట్టాలు తప్పిన బోగీలను తొలగించి, రైల్వే ట్రాక్‌ను పునరుద్ధరించే పనులు చేపట్టారు.

Comments

G
Loading comments...