వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్, విజయవాడ మార్కెట్లలో బంగారం ధరలు ఒక్కసారిగా పెరిగాయి. ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 1,43,950కి చేరగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,31,950గా నమోదైంది.
గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన ధరలు, నేడు భారీగా పుంజుకోవడంతో బంగారం కొనుగోలుదారులకు షాక్ తగిలినట్లయింది. మార్కెట్ ఒడిదుడుకుల నేపథ్యంలో కొనుగోలు చేసే ముందు ధరలను నిశితంగా గమనించడం మంచిది.
Comments
Loading comments...
