Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భద్రత కల్పిస్తే బంగ్లాదేశ్‌కు వస్తా: షకీబ్

Follow Udayam Digital on Google
రూపేష్ గౌడ్ Aug 08, 2026 11:11 AM ఆల్ ఇండియా క్రీడలు
భద్రత కల్పిస్తే బంగ్లాదేశ్‌కు వస్తా: షకీబ్ - Udayam Digital
భద్రతకు ప్రభుత్వం హామీ ఇస్తే బంగ్లాదేశ్‌కు తిరిగి వచ్చి విచారణను ఎదుర్కొనేందుకు సిద్ధమని క్రికెటర్ షకీబ్ అల్ హసన్ తెలిపారు. స్వదేశంలో వీడ్కోలు సిరీస్ ఆడాలని, 2027 వన్డే ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్ తరఫున ప్రాతినిధ్యం వహించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రభుత్వ పతనం తర్వాత షకీబ్ అమెరికాలో ఉంటున్నారు. హత్య సహా పలు ఆరోపణలను ఆయన ఎదుర్కొంటున్నారు.

Comments

G
Loading comments...