వార్తలకు తిరిగి వెళ్లండి

దేశంలో ఒంటరి మహిళల సంఖ్య పెరుగుతోందని ‘ఎస్ఆర్ఎస్’ నివేదిక వెల్లడించింది. జాతీయ సగటు 5.4% కాగా, దక్షిణాదిలో ఈ ధోరణి ఎక్కువగా ఉంది. ముఖ్యంగా తమిళనాడు (11.6%), కేరళ (10.4%) మొదటి స్థానాల్లో నిలిచాయి.
తెలుగు రాష్ట్రాలైన ఏపీలో 8.0%, తెలంగాణలో 7.6% మంది ఒంటరి మహిళలు ఉన్నారు. పురుషుల కంటే మహిళలే ఐదు రెట్లు ఎక్కువగా ఒంటరిగా జీవిస్తుండటంతో, వారి భద్రతపై దీర్ఘకాలిక ప్రణాళికలు అవసరమని నిపుణులు పేర్కొన్నారు.
Comments
Loading comments...
