వార్తలకు తిరిగి వెళ్లండి

అమరచింత పట్టణానికి చెందిన ఖాజా హుస్సేన్ గారి కుమార్తె నూజహత్ నీట్ 2026 లో 555 మార్కులు సాధించి కాలేజ్ టాపర్ గా నిలిచి MBBS సీట్ సాధించినందున మాజీ అడ్వకేట్ జనరల్ దేశాయి ప్రకాష్ రెడ్డి గారు అభినందించారు. ఆయన మాట్లాడుతూ నూజహత్ భవిష్యత్తు ఉన్నతంగా ఉండాలని, ఆమె ఎన్నో విజయాలు సాధించాలని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో కలాం పాషా, అన్సారి, ఖాజా హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...
