వార్తలకు తిరిగి వెళ్లండి

పేద, మధ్యతరగతి ప్రజలకు ఉచిత విద్యుత్ అందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 'పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన'ను అమలు చేస్తోంది. దీని ద్వారా నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పొందే అవకాశం ఉంది.
ఈ పథకం కింద సోలార్ ప్యానెల్స్ ఏర్పాటుకు ప్రభుత్వం భారీ సబ్సిడీలను అందిస్తోంది. ఆసక్తి గల వారు అధికారిక పోర్టల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. అదనపు విద్యుత్ను విక్రయించి ఆదాయం పొందే వెసులుబాటు కూడా ఉంది.
Comments
Loading comments...
