వార్తలకు తిరిగి వెళ్లండి

అమరచింత మండలం నాగల్కదుమూర్ గ్రామానికి చెందిన 25 మంది మహిళలు గురువారం శ్రీవారి మెట్టు సేవ కోసం తిరుమలకు బయలుదేరారు. మెట్ల మార్గంలో ప్రతి మెట్టుకు పసుపు, కుంకుమ రాస్తూ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకోనున్నట్లు బృంద సభ్యుడు రామకృష్ణారెడ్డి తెలిపారు. ఇలాంటి సేవ అత్యంత పవిత్రమైనదని, గతంలో తమ గ్రామం నుంచి ఎవరూ చేపట్టలేదన్నారు.
Comments
Loading comments...
