వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీలంకలో జరుగుతున్న ముక్కోణపు సిరీస్లో భాగంగా అఫ్గానిస్థాన్ Aతో జరుగుతున్న కీలక మ్యాచ్లో భారత్ A మొదట బ్యాటింగ్ చేస్తోంది. టాస్ గెలిచిన అఫ్గాన్ బౌలింగ్ ఎంచుకోవడంతో టీమిండియా బరిలోకి దిగింది.
ఫైనల్ రేసులో నిలవాలంటే ఈ మ్యాచ్లో భారత్ విజయం సాధించడం ఎంతో ముఖ్యం. తిలక్ వర్మ సారథ్యంలోని భారత జట్టు గెలుపు లక్ష్యంగా బరిలోకి దిగింది.
Comments
Loading comments...
