వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్లోని ఉప్పల్, బోడుప్పల్ తదితర ప్రాంతాల్లో ఈరోజు సాయంత్రం ఉరుములతో కూడిన వర్షం కురిసింది. ఎండల నుంచి ఉపశమనం పొందుతూ నగరంలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది.
రాబోయే రెండు వారాల పాటు రాష్ట్రంలో సాధారణం కంటే తక్కువ వర్షాలే నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. అయితే, జూలై తర్వాత రుతుపవనాలు మరింతగా విస్తరించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
Comments
Loading comments...
