వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణలో రాబోయే మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. మధ్యప్రదేశ్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా నైరుతి రుతుపవనాలు వేగంగా విస్తరిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో సోమ, మంగళ, బుధవారాల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని అధికారులు హెచ్చరించారు.
Comments
Loading comments...
