వార్తలకు తిరిగి వెళ్లండి

లోక్సభలో శుక్రవారం ఎంఎస్ఎంఈ అభివృద్ధి (సవరణ) బిల్లు-2026తో పాటు పలు కీలక బిల్లులను పరిశీలించి ఆమోదించే అవకాశం ఉంది.
కాశ్మీరీ పండిట్ల పునరావాస బిల్లు, మత్స్యకారుల సంక్షేమ బిల్లు, జమ్మూకశ్మీర్ పబ్లిక్ సేఫ్టీ సవరణ బిల్లులు కూడా ప్రవేశపెట్టనున్నారు. ఇదే సమయంలో జంతర్మంతర్ ఘటనపై ప్రతిపక్షాలు సమావేశమై పార్లమెంట్ వద్ద నిరసన చేపట్టనున్నాయి.
Comments
Loading comments...
