Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆగస్టు 15న కొత్త రేషన్‌ కార్డుల పంపిణీ ప్రారంభం

Follow Udayam Digital on Google
విఘ్నేష్ రెడ్డి Aug 08, 2026 3:48 PM హైదరాబాద్తెలంగాణ
ఆగస్టు 15న సంగారెడ్డిలో సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా 1.06 కోట్ల కొత్త స్మార్ట్‌ రేషన్‌ కార్డుల పంపిణీ ప్రారంభం కానుంది. దీంతో 3.42 కోట్ల మంది లబ్ధిదారులకు నెలకు 6 కిలోల చొప్పున సన్నబియ్యం ఉచితంగా అందనుంది. మిగతా 32 జిల్లాల్లోనూ అదే రోజు కొత్త స్మార్ట్‌ రేషన్‌ కార్డుల పంపిణీ ప్రారంభం కానుంది. రాష్ట్రవ్యాప్తంగా ఈ పంపిణీ కార్యక్రమం ఒకేసారి జరగనుంది.

Comments

G
Loading comments...