వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్నగర్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఉమ్మడి జిల్లా ప్రజలకు లాప్రోస్కోపిక్ విధానంలో ఉచితంగా వైద్యసేవలు అందిస్తున్నారు.
కేవలం జులై నెలలోనే వివిధ విభాగాల ద్వారా రికార్డు స్థాయిలో నాలుగు వేలకు పైగా శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహించారు.
Comments
Loading comments...
