వార్తలకు తిరిగి వెళ్లండి

బొగ్గు బ్లాకుల వేలంలో ప్రైవేటు సంస్థలతో సింగరేణికి పోటీ పెరిగింది. తాజా వేలంలో మణుగూరు పీకే డీప్సైడ్ బ్లాకును మాత్రమే సింగరేణి దక్కించుకోగా, టేకులపల్లి, సత్తుపల్లి బ్లాకులు ప్రైవేటు సంస్థలకు దక్కాయి.
టేకులపల్లి, సత్తుపల్లి బ్లాకుల్లో ఇప్పటికీ ఉత్పత్తి ప్రారంభం కాలేదు. ప్రైవేటు పోటీని తట్టుకునేందుకు ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నట్లు సింగరేణి డైరెక్టర్లు తెలిపారు.
Comments
Loading comments...
