వార్తలకు తిరిగి వెళ్లండి

వెంటిలేటర్పై ఉన్న రాష్ట్రాన్ని కూటమి ప్రభుత్వం గాడిలో పెట్టిందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. సంపద సృష్టి ద్వారానే సంక్షేమం సాధ్యమని, గత విధ్వంసకర పాలన వల్ల వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయని ఆయన తెలిపారు. తిరుపతి విజయోత్సవ సభలో చంద్రబాబు తమ రెండేళ్ల ప్రగతిని వివరించారు.
రాష్ట్ర పునర్నిర్మాణమే ధ్యేయంగా కేంద్ర సహకారంతో ముందుకు సాగుతున్నామని చంద్రబాబు స్పష్టం చేశారు. కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ సుపరిపాలన అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు.
Comments
Loading comments...
