Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విజయ డెయిరీ పాల ధరలు పెంపు

Follow Udayam Digital on Google
విక్రాంత్ రెడ్డి Aug 08, 2026 12:05 PM కృష్ణా జిల్లాఆంధ్రప్రదేశ్
విజయ డెయిరీ పాల ధరలు పెంపు - Udayam Digital
విజయ డెయిరీ పాల ధరలను పెంచింది. ఈ నెల 10 నుంచి పెరిగిన ధరలు అమల్లోకి రానున్నాయి. 500 మిల్లీలీటర్ల ప్యాకెట్‌పై పాల రకాన్ని బట్టి రూ.1 నుంచి రూ.2 వరకు ధర పెరిగింది. గోల్డ్‌ మిల్క్‌ రూ.39 నుంచి రూ.40కి, ప్యూర్‌క్రీమ్‌ మిల్క్‌ రూ.38 నుంచి రూ.39కి పెరిగాయి. స్టాండర్డ్, టోన్డ్, డబుల్‌ టోన్డ్‌ పాల ధరలు కూడా ప్యాకెట్‌కు రూ.1 చొప్పున పెరిగాయి.

Comments

G
Loading comments...