వార్తలకు తిరిగి వెళ్లండి

2029 ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలంటే త్వరగా నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. తాజా ప్రచురిత జనగణన గణాంకాల ఆధారంగా ఈ ప్రక్రియ చేపట్టాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
జనగణన, కులగణన గణాంకాల ప్రచురణకు సమయం పట్టే అవకాశం ఉందని, దీంతో రిజర్వేషన్ల అమలు 2034 వరకు ఆలస్యం కావచ్చని రిజిజు అన్నారు. 2026 రాజ్యాంగ సవరణ బిల్లు లోక్సభలో వీగిపోయిందని తెలిపారు.
Comments
Loading comments...
