Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మే 26న కేరళకు నైరుతి రుతుపవనాలు

Follow Udayam Digital on Google
Ritika Singh May 15, 2026 2:59 PM ఆల్ ఇండియావాతావరణం
మే 26న కేరళకు నైరుతి రుతుపవనాలు - Udayam Digital
ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు సాధారణం కంటే ఐదు రోజుల ముందే, అంటే మే 26న కేరళను తాకే అవకాశం ఉందని వాతావరణ విభాగం (IMD) వెల్లడించింది. సాధారణంగా జూన్ 1న వచ్చే ఈ పవనాలు త్వరగా రావడం దేశ ప్రజలకు చల్లని కబురని పేర్కొంది. దేశ ఆహార భద్రతకు, ఆర్థిక వ్యవస్థకు ఇవి జీవనాడి లాంటివి. దేశంలోని 50 శాతానికి పైగా సాగుభూమికి ఈ వర్షాలే ప్రధాన ఆధారం.

Comments

G
Loading comments...