వార్తలకు తిరిగి వెళ్లండి

దక్షిణ కోస్తా రైల్వే జోన్ పరిపాలన విశాఖపట్నం నుండి అధికారికంగా ప్రారంభం కావడంపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఒడిస్సా సరిహద్దు ఏ.ఎస్ పేట వద్ద ఆయన రైల్వేజోన్ స్వాగత బోర్డ్ను ఆవిష్కరించి, మొక్కలు నాటారు.
రైల్వే జోన్ సాధన కోసం గత 12 ఏళ్లుగా పార్లమెంట్లో ఎంతో పోరాటం చేశానని ఆయన గుర్తుచేశారు. ఈ కొత్త జోన్ ఏర్పాటుతో మన ప్రాంతీయ రైల్వే సమస్యలను ఇకపై మనమే స్వయంగా పరిష్కరించుకోవచ్చని మంత్రి స్పష్టం చేశారు.
Comments
Loading comments...
