వార్తలకు తిరిగి వెళ్లండి

దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కుచాడి శ్రీహరిరావు కోరారు. అవసరమైన ధ్రువపత్రాలతో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
దరఖాస్తుల ప్రతులను మండల కార్యాలయంలో సమర్పించాలని తెలిపారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాన్ని అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
Comments
Loading comments...
