వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రతి విద్యాసంస్థలోని యువతను ‘మై భారత్’ పోర్టల్లో నమోదు చేయాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో సమావేశం నిర్వహించారు. సూర్యాపేట జిల్లాలో ఇప్పటివరకు 8 వేల మంది నమోదయ్యారు.
నమోదు సంఖ్యను మరింత పెంచాలని సూచించారు. వికసిత్ భారత్, నషా ముక్త్ భారత్ కార్యక్రమాల్లో యువతను భాగస్వాములను చేయాలని అన్నారు.
Comments
Loading comments...
