వార్తలకు తిరిగి వెళ్లండి

ఇటలీలోని గార్డ సరస్సు వద్ద జూలై 30 నుంచి ఆగస్టు 7 వరకు జరిగిన ఇంటర్నేషనల్ కాడెట్ ఛాంపియన్షిప్లో కామారెడ్డి మహాత్మా జ్యోతి బాఫులే పాఠశాల విద్యార్థిని రిశ్విత రజత పతకం గెలిచింది.
ఈ విషయాన్ని ప్రిన్సిపల్ మాధవి తెలిపారు. రిశ్విత సమిష్టి కృషి, అంకితభావంతో తెలంగాణతో పాటు దేశానికి పేరు తెచ్చిందని ఆమె అన్నారు. ఉపాధ్యాయులు రిశ్వితను అభినందించారు.
Comments
Loading comments...
