Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కుమారుడిని హత్యచేసి.. తండ్రి ఆత్మహత్య?

Follow Udayam Digital on Google
Vikram Singh Jun 09, 2026 9:25 AM నల్గొండతెలంగాణ
కుమారుడిని హత్యచేసి.. తండ్రి ఆత్మహత్య? - Udayam Digital
జిల్లా కేంద్రంలోని కనకదుర్గా కాలనీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదం కారణంగా మానసిక సమస్యలతో బాధపడుతున్న జూనియర్ లైన్‌మెన్ లింగారెడ్డి (45).. తన చిన్న కుమారుడు ప్రణీత్‌రెడ్డి (13)ని సుత్తెతో కొట్టి దారుణంగా హత్య చేశాడు. అనంతరం తాను కూడా పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి భార్య కవిత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...