వార్తలకు తిరిగి వెళ్లండి

గచ్చిబౌలి ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డుపై అర్ధరాత్రి జరిగిన ప్రమాదంలో ఇద్దరు టైల్స్ కార్మికులు మృతి చెందారు. నియోపోలీస్ బ్రిడ్జి పిల్లర్ను టవేరా కారు ఢీకొనడంతో రాజస్థాన్కు చెందిన కనైయాలాల్(25), దేరామ్(24) ఘటనా స్థలంలోనే మృతి చెందారు.
ఇంద్రారెడ్డినగర్ నుంచి నానక్రామ్గూడ వైపు వెళ్తుండగా కారు అదుపుతప్పి పిల్లర్ను ఢీకొట్టినట్లు పోలీసులు తెలిపారు.
Comments
Loading comments...
