వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రైవేట్ పాఠశాలల ఫీజుల వివరాలను ప్రభుత్వ వెబ్సైట్లో తరగతుల వారీగా అప్లోడ్ చేయాలని విద్యాశాఖ ఆదేశించింది. ఉమ్మడి జిల్లాలో 900 పాఠశాలలు ఉండగా హనుమకొండలో 333, వరంగల్లో 261, భూపాలపల్లిలో 69, మహబూబాబాద్లో 115, జనగామలో 82, ములుగులో 40 ఉన్నాయి.
నిబంధనలు పాటించని యాజమాన్యాలకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ డీఈవోలను ఆదేశించారు.
Comments
Loading comments...
